తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ
వీసీల నియామకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కాగా న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం వీసీల నియామకం చేపట్టడాన్ని హైకోర్టు అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా రెండు రోజుల క్రితమే 8 యూనివర్సిటీలకు వైస్ చాన్సులర్లను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు