తెలంగాణ గ్రూప్‌-2 ఆగింది..

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రూప్‌-2 నియామక ప్రక్రియపై హైకోర్టు మూడువారాల పాటు స్టే ఇచ్చింది. ఈ మూడువారాల్లో ఎలాంటి ప్రక్రియ చేపట్టవద్దని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది. మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రూప్‌-2 రాతపరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top