పోలీసుల వలయంలో ఖమ్మం మిర్చి యార్డ్‌

ఖమ్మం మిర్చి మార్కెట్‌ వద్ద శనివారం అఖిలపక్షం ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో నేటి నుంచి మే 12 వ తేదీ వరకు 144 సెక్షన్‌ విధించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top