‘ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు’

బీజేపీ నేతలకు తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడం అలవాటుగా మారిందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలతో బీసీలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలపై దేశమంతా హర్షిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top