ఎట్టకేలకు.. తల్లి ఒడిలోకి

సంచలనం సృష్టించిన పసి బాలుడు కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతమైంది. కరీంనగర్‌ మండలం చామన్‌పల్లికి చెందిన వడ్లకొండ్ల రమ్య, ప్రవీణ్‌ దంపతుల బాబుని మంగళవారం ఓ మహిళ, యువకుడు కలసి చల్మెడ ఆనందరావు ఆస్పత్రి నుంచి కిడ్నాప్‌ చేయడం తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top