జీఎస్టీ నుంచి హోటళ్లు , రెస్టారెంట్లకు ఊరట
జూలై 1 నుంచే దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేసేందుకు జీఎస్టీ మండలి ఆదివారం ఏకగ్రీవంగా ఆమో దం తెలిపింది. జూన్ 30 అర్ధరాత్రినుంచే జీఎస్టీ అమల్లోకి వస్తుందని.. కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ మండలి చైర్మన్ అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు