స్మార్ట్ సిటీలుగా అమరావతి, కరీంనగర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ సిటీస్‌ లో భాగంగా మరో 30 స్మార్ట్‌ నగరాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కొత్తగా ఎంపికైన స్మార్ట్‌ నగరాల జాబితాను శుక్రవారం విడుదల చేశారు. ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం మొదటి స్థానంలో.. ఛత్తీస్‌గఢ్‌ కొత్త రాజధాని నయా రాయ్‌పూర్‌ రెండవ స్థానాల్లో నిలిచాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top