‘పన్నీర్‌సెల్వంపై స్వామి సంచలన కామెంట్‌‌’

తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యంస్వామి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పారు. ఈ విషయంపై తాను ఇప్పుడే రాష్ట్రపతిని కలిశానని, తమిళనాడు రాజకీయ పరిణామాలు వివరించానని, రాష్ట్ర గవర్నర్‌ బాధ్యతలు కూడా రాష్ట్రపతితో చర్చించానని తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top