కేంద్ర హోంమంత్రిని కలిసిన గవర్నర్
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం కలిశారు. విభజన చట్టంలోని అంశాలపై ఆయన ఈ సందర్భంగా రాజ్నాథ్తో చర్చ జరిపారు. భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ మంత్రులతో విభజన చట్టం సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన సమావేశం అంశాలను రాజ్నాథ్కు వివరించినట్లు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు