గురుకుల అభ్యర్థులకు కేసీఆర్‌ తీపికబురు

తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులకు శుభవార్త. గురుకుల నోటిఫికేషన్‌లో నిబంధనలు సడలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయంపై ప్రకటన చేశారు. 60శాతం డిగ్రీలో మార్కులు ఉండాలన్న నిబంధన తొలగించాలని కేసీఆర్‌ టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top