లక్ష కోట్లపైనే ఇచ్చాం

‘‘ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతానికి కేంద్రం నుంచి అందిన చేయూత, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఈ మూడేళ్లలో కేంద్రం అందించిన సాయం ఏంటో తెలంగాణ ప్రజలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రూ.లక్ష కోట్లకుపైగా సాయం అందింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top