'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే'
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మంగళవారం రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలుగుదేశం మినహా మిగిలిన పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని సభ సాక్షిగా ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు