టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో అమలుకు పోరు: గట్టు

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ప్రత్యక్ష పోరాటాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధం అవుతుందని వైఎస్సార్‌ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top