నకిలీ పత్తి విత్తనాల ముఠా ఆటకట్టు
పోలీసులు నకిలీ పత్తి విత్తనాల ముఠా ఆట కట్టించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న నలుగురిని రాచకొండ, మహబూబ్న గర్ పోలీసులు బుధవారం వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు