కారు బోల్తా: మాజీ ఎంపీకి గాయాలు
వేములవాడ మండలం నాంపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వేములవాడలో స్వామి వారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రభాకర్ కారు.. నాంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడినట్లు తెలిసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు