మిర్చియార్డులో రైతుల ఆందోళన, ఉద్రిక్తత

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్‌కు రైతులు భారీగా మిర్చిని తీసుకొచ్చారు. మిర్చి ధర క్వింటాల్‌కు రూ. 3 వేలకు పడిపోవడం, వ్యాపారులు రోడ్డుపై కొనుగోళ్లు జరపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top