మిర్చియార్డులో రైతుల ఆందోళన, ఉద్రిక్తత
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్కు రైతులు భారీగా మిర్చిని తీసుకొచ్చారు. మిర్చి ధర క్వింటాల్కు రూ. 3 వేలకు పడిపోవడం, వ్యాపారులు రోడ్డుపై కొనుగోళ్లు జరపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు