నా చావుకు బాధ్యులు పవన్ కల్యాణ్ , టీడీపీనే

ఏపీ ముఖ్యమంత్రి కటౌట్ పైకి ఎక్కిన ఓ రైతు.. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడంతో విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. వ్యవసాయంలో తీవ్ర నష్టాలు రావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని గోవిందరాజులు అనే రైతు సూసైడ్ నోట్ కూడా రాశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top