సర్వేలు, ఒపీనియన్ పోల్స్పై నిషేధం
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్పై నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ భన్వర్లాల్ వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఎవరికి ఓటు వేస్తారని అడగడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు