ఎంసెట్ రద్దుపై రేపు ప్రభుత్వం ప్రకటన

ఎంసెట్-2 రద్దు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటన చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మధ్యాహ్నాం మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ అనంతరం నిర్ణయం వెల్లడించనున్నారు. కాగా ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top