ఎంసెట్ లీకేజీ సూత్రధారులు దుబాయ్ దౌడ్
ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో కీలక కుట్రదారులు దేశం విడిచి పారిపోయారా.. ఆరు రోజుల కిందే వారు దుబాయ్కి చెక్కేశారా..? అవుననే అంటున్నాయి సీఐడీ వర్గాలు. ముంబై కేంద్రంగా ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకంగా వ్యవహరించిన షేక్ నౌషాద్ అలీ, గుడ్డూలను పట్టుకోవడానికి సీఐడీ బృందాలు విశ్వప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సీఐడీకి చిక్కిన బ్రోకర్లు వెల్లడించిన సమాచారం ఆధారంగా వారి ఆచూకీ కోసం 6 రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే వారు దేశం విడిచి దుబాయ్కి పారిపోయినట్లు కొన్ని ఆధారాలు సీఐడీకి లభించాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు