మసీదు ముందు డీఎస్పీని కొట్టిచంపేశారు!

జమ్మూకశ్మీర్‌ వేసవి రాజధాని శ్రీనగర్‌లో దారుణం జరిగింది. డిప్యూటీ సూపరింటిండెంట్‌ ఆయూబ్‌ పండిట్‌ను అల్లరి మూక కొట్టిచంపేసింది. శ్రీనగర్‌ పాతబస్తీ నౌవ్‌హాట్టాలోని జామియా మసీద్‌ వద్ద గురువారం అర్ధరాత్రి దాటక 12.30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top