15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్

ఓరుగల్లు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘన విజయంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. మహిళలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, జర్నలిస్టులు.. ఇలా అన్ని వర్గాల వారికీ ప్రయోజనం కల్పించే చర్యలు చేపడతామని ప్రకటించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top