ఇంట్లో డ్రగ్స్ ప్యాకెట్ల గుట్టలు

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ రాకెట్ బట్టబయలయింది. పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు కలిగివున్నారనే సమాచారంతో మైత్రీ నగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి రూ. కోటి విలువైన డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని మైత్రీనగర్‌లోని ఓ ఇంట్లో కృష్ణా జిల్లాకు చెందిన గడ్డం కృష్ణారెడ్డి ఉంటున్నాడు. మెడికల్ దుకాణాల్లో మందుల సరఫరా లెసైన్సు తీసుకున్న కృష్ణారెడ్డి అక్రమంగా డ్రగ్స్ సప్లయి చేస్తున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top