ఎల్లలు దాటిన ఔషధ ప్రయోగం!
బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ‘ఔషధ ప్రయోగం’ఎల్లలు దాటింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ పరిధి నాగంపేటలో వంగర నాగరాజు మృతితో జౌషధ ప్రయోగ ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు