అక్కా, బావను దారుణంగా హతమార్చాడు..
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగదాల నేపథ్యంలో సొంత అక్క, బావనే హతమార్చాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే... వీరవట్నంకు చెందిన రమేష్రెడ్డి(50), సుబ్బమ్మ(45)లు దంపతులు. అయితే మూడు ఎకరాల పొలం గురించి సుబ్బమ్మ ఆమె సోదరుడు రామిరెడ్డి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు