రైల్వేజోన్ సాధించే వరకూ పోరాటం ఆగదు
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో మాట్లాడే ధైర్యం రాష్ట్ర టీడీపీ, బీజేపీ నాయకులకు లేదని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ధ్వజమెత్తారు. విశాఖకు రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆదివారం ముగిసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు