పోలీసుల ఎదుట దినకరన్
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్కు రూ.50 కోట్లు ఎరవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శనివారం ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు