మేయర్ హత్య కేసు: చింటూ లొంగుబాటు

చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్య కేసులో ప్రధాన నిందితుడు, మోహన్ మేనల్లుడు చింటూ లొంగిపోయాడు. సోమవారం ఉదయం అతడు చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top