‘క్రేన్‌’ అధినేత గ్రంథి సుబ్బారావు కన్నుమూత

క్రేన్‌ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు (87) తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top