చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ ఫైర్‌

ఏపీ సీఎం చంద్రబాబుపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఆయనిక్కడ సోమవారం మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేవి నీతులు, చేసేవి అనినీతి పనులన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఉపాధ్యాయులకు డబ్బులు పంపిణీ చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటివరకు ఏ సీఎం టీచర్‌, పట్టుభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. చంద్రబాబు ప్రలోభాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top