నారాయణ సహా వామపక్ష నేతల అరెస్ట్
కరువుతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవాలంటూ అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వామపక్షాల నేతలను బుధవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. రాయలసీమ కరువు సమస్యల పరిష్కారానికి వామపక్షాలు 48 గంటల ఆందోళనకు పిలుపు ఇచ్చిన విషయం విదితమే.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు