ఉగ్రదాడి విలన్‌..టెర్రరిస్టు ఇస్మాయెల్‌

మంచుకొండల్లో ముష్కర దాడికి ప్రధాన సూత్రధారి పాకిస్తాన్‌ ఉగ్రవాది ఇస్మాయెల్‌ అని జమ్మూ కశ్మీర్‌ పోలీసులు తేల్చారు. ఏడుగురు అమర్‌నాథ్‌ యాత్రికుల్ని పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడిలో అసలు విలన్‌ అతనేనని, కశ్మీర్‌లో లష్కరే ఉగ్రకార్యకలాపాల్లో గత కొద్ది కాలంగా ఇస్మాయెల్‌ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు నిర్ధారించాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top