34 మంది ‘కస్తూర్బా’ విద్యార్థినులకు అస్వస్థత
కలుషిత ఆహారం తిని 34 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల హాస్టల్లో ఆదివారం చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థినులను సిద్దిపేటలోని ఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు