'చారిత్రక ఒప్పందం కాదు చారిత్రక ద్రోహం'
మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నది చారిత్రక ఒప్పందం కాదని, తెలంగాణ భావితరాలకు శాశ్వత, మహా ద్రోహమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించుకుంటూ మహారాష్ట్ర ప్రభుత్వంతో ముంబయిలో ఒప్పందం చేసుకుంటున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ మంగళవారం నిరసనలను చేపట్టింది
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు