చైనా రాయబారితో రాహుల్ గాంధీ భేటీ!
సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రాయబారి లుయొ జావొహుయ్తో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారని చైనా ఎంబసీ వెల్లడించడంతో కలకలం రేగింది. ఈ నెల 8న తమ దౌత్యవేత్తతో సమావేశమయ్యారని సోమవారం తెలిపింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలపై అభిప్రాయాలను లుయొతో పంచుకున్నారని చైనా ఎంబసీ తమ వెబ్సైట్లో వెల్లడించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు