చైనా రాయబారితో రాహుల్‌ గాంధీ భేటీ!

సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రాయబారి లుయొ జావొహుయ్‌తో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారని చైనా ఎంబసీ వెల్లడించడంతో కలకలం రేగింది. ఈ నెల 8న తమ దౌత్యవేత్తతో సమావేశమయ్యారని సోమవారం తెలిపింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలపై అభిప్రాయాలను లుయొతో పంచుకున్నారని చైనా ఎంబసీ తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top