సీమను సస్యశ్యామలం చేసిన ఘనత నాదే
ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కరువు రైతులను ఆదుకోవడం సంతోషంగా ఉందని, ఇంతకంటే ఆనందం ఏముంటుందన్నారు. ఎవరి కోసమో ఇవన్నీ చేయడం లేదని, తనను నమ్ముకున్న ప్రజల కోసమేనని చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు