‘చంద్రబాబు సాధించింది ఏమీలేదు’
ఈ ఏడాది (2016)లో ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప, సాధించింది ఏమీ లేదన్నారు. ‘ప్రజలు ఇబ్బందులు పడుతూ, కష్టాల్లో ఉంటే మీకు సంతోషంగా ఉందా?. మీ నల్లడబ్బు వైట్ మనీ అయినందుకు మీరు సంతోషిస్తున్నారా?.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు