మంథని మధు మృతి: పోలీస్ ఫస్ట్ యాక్షన్
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతి వ్యవహారంలో పోలీసు శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మంథని సీఐ ప్రభాకర్పై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త సీఐగా నతేష్ను నియమిస్తూ బుధవారం పోలీసు శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు