'చంద్రబాబు మళ్లీ టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేశారు'

తన మూడేళ్ల పాలనలో ఓ ఒక్క హామీని నెరవేర్చని సీఎం చంద్రబాబునాయుడు మళ్లీ టేప్‌రికార్డర్‌ ఆన్‌ చేశారని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోని చంద్రబాబు మళ్లీ అవే పాత హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top