'వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు'
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రకటన చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన సోమవారం మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగింది ఏపీకి న్యాయం చేస్తామని ముగ్గురు కలిసి హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశారన్నారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అంటూ తెరమీదకు తెచ్చారని మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు