‘వాళ్లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేదిలేదు’
టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లా నేతలతో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితితో పాటు నేతల పనితీరుపై ఆయన సమీక్షించారు. జిల్లాలో పార్టీ నేతలంతా సమన్వయంతో పని చేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా విభేదాలు పక్కన పెట్టడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు