ఓటుకు కోట్లు కేసుపై స్పందించిన చంద్రబాబు

ఓటుకు కోట్లు కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారమిక్కడ స్పందించారు. ఆ కేసులో ఏముందని మాట్లాడటానికి అన్నారు. అంతేకాదు...ఆ కేసులో ఏముందో ఆయనకు మీడియానే స్టడీ చేసి చెప్పాలన్నారు. విజయవాడలో ఇవాళ జరిగిన విలేకర్ల సమావేశం అనంతరం ... ఈ కేసు గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ...’ ఆ కేసులో ఏముంది నేను మాట్లాడటానికి?. మీరంతా స్టడీ చేసి చెప్పండి. ఆ కేసులో ఏముందో?. దాని గురించి నేను మాట్లాడటమేంటి?. మా అడ్వకేట్లు చూసుకుంటారు.’ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top