ఫోటో (పో)ల వరంపై జర్నలిస్టులకు షాకిచ్చిన బాబు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడో 2004 నవంబర్ 29 న శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి మీడియాకు పెద్ద తలనొప్పిగా మారిందట. పోలవరం ప్రాజెక్టు సాకారం కావాలని వైఎస్ఆర్‌ గతంలో కావలసిన అన్ని అనుమతులు సాధించి ఎదురైన అన్ని అడ్డంకులను ఆయన అధిగమించిన విషయం తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top