సీమ నీటిపై చంద్రబాబు వీధి నాటకం
శ్రీశైలం జలాశయంలో నీళ్లున్నా రాయలసీమ రైతాంగానికి ఇవ్వలేని దుస్థితికి బాధ్యత వహించి బోన్లో నిలబడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తానే రాయలసీమ ప్రజలకు నీటిని ఇస్తున్నట్లు ఓ వీధి నాటకానికి తెరతీసి పండుగ చేసుకోడానికి సిద్ధమవుతోంది. ‘గాలేరు – నగరి’ పథకంలోని పైడిపాలెం రిజర్వాయర్ను జాతికి అంకితం చేసే పేరుతో వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్కు 3 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా విడుదల చేయడం ఇది కొత్త కాదు. 2013లోనే అప్పటి కలెక్టర్ కోన శశిధర్ ఈ తరహాలో గండికోటకు నీటిని తీసుకొచ్చారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు