క్షణికావేశంలో హత్య చేశా: సాయికిరణ్‌

క్షణికావేశంలో హత్య చేసినట్టు ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ హత్య కేసులో నిందితుడు సాయికిరణ్‌ రెడ్డి వెల్లడించినట్టు తెలిసింది. చాందినిని తానే హత్య చేసినట్టు పోలీసులతో అతడు చెప్పినట్టు సమాచారం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top