అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మోసగిస్తారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకెన్నాళ్లు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తాయని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో, అర్థమయ్యేలా మాట్లాడతారని.. కానీ పదవుల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ మాట మీద నిలబడలేకపోయారని ప్రశ్నించారు. మంగళగిరిలో చేనేతల సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు అంశాలపై మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు