డబ్బుల పంపిణీపై ఈసీ సీరియస్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో డబ్బుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. ఈ ఘటనపై వెంటనే రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top