భూదోపిడీపై సీబీఐ విచారణ జరపాలి
రాజధాని శివారు భూమాయపై కాంగ్రెస్ నేతలు కలసికట్టుగా కదిలారు. గురువారం గవర్నర్ను కలసి ఫిర్యాదు చేశారు. భూకుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల పాత్ర ఉందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని టీపీసీసీ బృందం గవర్నర్కు విజ్ఞప్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ అగ్రనేతలు గవర్నర్ను రాజ్భవన్లో కలిశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు