హైదరాబాద్‌లో మద్యం మత్తులో కారు బీభత్సం.

నగరంలోని చైతన్యపురిలో గురువారం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో చైతన్య(24) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top