రద్దైన పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే !

పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త ఆర్డినెన్స్ను కేంద్రం తీసుకొచ్చినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.. ఈ మేరకు ఆర్డినెన్స్ను నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించినట్టు సమాచారం. డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5వేల వరకు జరిమానా విధించేలా ఈ ఆర్డినెన్స్ను ప్రభుత్వం రూపొందించిందని తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top